Search
Close this search box.
Search
Close this search box.

భక్తిశ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహణ

పుంగనూరు నియోజకవర్గం సోమల మండల పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత శుక్రవారం రాత్రి భక్తిశ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి