Search
Close this search box.
Search
Close this search box.

గ్రామ స్థాయిలోనూ క్రీడలకు సమున్నత ప్రోత్సాహం

46 రోజుల పాటు రాష్ట్రంలో “ఆడుదాం ఆంధ్ర” గ్రామ స్థాయిలోనూ క్రీడలకు సమున్నత ప్రోత్సాహం భవిష్యత్తులో ఏపీ నుంచి ఒక ఐపీఎల్‌ టీం ఉండేలా లక్ష్యం ‘ఆడుదాం ఆంధ్ర’’ పేరుతో 46 రోజుల పాటు రాష్ట్రంలో క్రీడా సంబురాలు.. సీఎం జగన్‌ గ్రామస్థాయి నుంచి నైపుణ్యవంతమైన క్రీడాకారులను తయారు చేసేలా అధికారులు, క్రీడా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో […]

100 జియో టవర్లను ప్రారంభించిన సీఎం జగన్

రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సంక్షేమ సొబగులు.. మన్యం, అల్లూరి ప్రాంతాల్లో 4జీ సేవలు 100 జియో టవర్లను ప్రారంభించిన సీఎం జగన్ డిసెంబరు నాటికి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు: సీఎం జగన్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జి సేవలు అందుబాటులోకి రానున్నాయి. 100 జియో టవర్స్‌ను తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. దీని ద్వారా 209 మారుమూల గ్రామాలకు సేవలు అందనున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 85 […]

ప్రజాసమస్యల పరిష్కారానికై జూన్ 23 నుంచి జగనన్న సురక్షా

జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్ సమీక్ష ప్రజాసమస్యల పరిష్కారానికై జూన్ 23 నుంచి జగనన్న సురక్షా రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలు త్వరతిగతిన పూర్తి చేయాలి. ఖరీఫ్ లో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొరత రాకూడదు జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీపై కలెక్టర్లు సమీక్ష చేయాలి అమరావతి జూన్ 15,అనంత జనశక్తి ప్రతినిధి  జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే వినతుల పరిష్కారంలో క్వాలిటీ అన్నది చాలా ముఖ్యమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ […]

గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌ద‌స్సు ఒప్పందాల అమ‌లుపై సీఎం జగన్ స‌మీక్ష‌

గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాల ఆన్ గ్రౌండ్ లక్ష్యంగా పారిశ్రామిక కార్యాచరణ పారిశ్రామిక రంగంలో MSMEలది కీలక పాత్ర, ఐటీ రంగాలకు హబ్ విశాఖ.. GIS ఒప్పందాల కంపెనీలు ఫిబ్రవరి 2024 నాటికి పనులు ప్రారంభించాలి గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌ద‌స్సు ఒప్పందాల అమ‌లుపై సీఎం జగన్ స‌మీక్ష‌ గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాల ఆన్ గ్రౌండ్ చేయడమే లక్ష్యంగా పారిశ్రామిక కార్యాచరణ చేపట్టాలని సీఎం జగన్ అధికార యంత్రాంగాన్ని అదేశించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడులపై సీఎం […]

ఒడిశా రైలు ప్రమాదంపై అధికారులతో సీఎం జగన్ అత్యవసర భేటీ

ఒడిశా రైలు ప్రమాదంపై అధికారులతో సీఎం జగన్ అత్యవసర భేటీ ముగ్గురు IAS అధికారులతో హైలెవల్ కమిటీ ఏర్పాటుకు ఆదేశం హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు, వైద్య సదుపాయాలు అందుబాటులోకి తేవాలని దిశనిర్దేశం యుద్ధప్రాతిపదికన సేవలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశం ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం […]

రైతన్నల బాగే.. గ్రామ స్వ‌రాజ్యానికి నిండైన అర్థం.. సీఎం జగన్‌

రైతన్నల బాగే.. గ్రామ స్వ‌రాజ్యానికి నిండైన అర్థం.. సీఎం జగన్‌ గుంటూరులో లాంఛనంగా వైఎస్సార్ యంత్ర సేవా పథకం వైఎస్సార్ యంత్ర సేవ యాప్ తో రైతన్నలకు మెరుగైన సేవలు మరో 7 లక్షల మంది రైతులకు మంచి జరిగేలా అక్టోబ‌ర్‌లో మరో కార్యక్రమం రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా అన్నదాతలకు ఎలాంటి మంచి జరిగితే బాగుంటుందో, వారిని ఏ విధంగా ఆదుకోవాలో తనకు తెలుసునని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. వైఎస్సార్‌ […]

కేంద్ర మంత్రితో సీఎం జగన్ భేటీ ఎఫెక్ట్.. నిధుల విడుదలపై చర్యలు వేగవంతం

రూ.17,144 కోట్ల పోల’వరం’ నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ కేంద్ర మంత్రితో సీఎం జగన్ భేటీ ఎఫెక్ట్.. నిధుల విడుదలపై చర్యలు వేగవంతం పోలవరం గడవు 2025కు పొడిగింపు.. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కీలక సూచన న్యూఢిల్లీ జూన్ 02,అనంత జనశక్తి ప్రతినిధి  సీఎం జగన్ కేంద్ర మంత్రిని కలిసిన తర్వతే నిధులకు సంబంధించి నిర్ణయాలు వేగవంతమైయ్యాయి.. ఏపీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి* సీఎం జ‌గ‌న్‌కు వరుస ఢిల్లీ పర్యటన కారణంగా ఏపీకి […]

రాష్ట్రలో ఈ ఏడాదే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం

రాష్ట్రలో ఈ ఏడాదే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి విడదల రజిని చంద్రాబాబు దోచుకో, పంచుకో, తినుకో విధానంతో ఏపీ అభివృద్ధికి తూట్లు విజయవాడ జూన్ 01,అనంత జనశక్తి ప్రతినిధి రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయనగరం, నంద్యాల ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి మెడికల్ కాలేజీల్లో ఆగస్టులో సీట్లు భర్తీ […]

ఏపీ కురుక్షేత్రంలో డీబీటీ.. డీపీటీ మధ్యే యుద్ధం

*ఏపీ కురుక్షేత్రంలో డీబీటీ.. డీపీటీ మధ్యే యుద్ధం* *52 లక్షల మంది రైతన్నలకు రూ. 3923.21 కోట్ల రైతు భరోసా సాయం* *కర్నూలు జిల్లా పత్తికొండలో నిధులు విడుదల చేసిన సీఎం జగన్* *మన పథకాలు.. పనులను కాపీ కొట్టిన చంద్రబాబు* *చంద్రాబాబుకు క్యారెక్టర్.. క్రెడిబిలిటీ రెండూ లేవు* *రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఆ రైతు పంట వేసే నాటి నుంచి కోత కోసే వరకు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదని అన్ని వసతులను రైతు […]

జగన్ చేయగలిగినవే చెప్తారు.. చేసి చూపిస్తారు- మంత్రి రోజా

జగన్ చేయగలిగినవే చెప్తారు.. చేసి చూపిస్తారు- మంత్రి రోజా టీడీపీ ఛార్జ్‭షీట్‭ విడుదల చేయటం పిచ్చికి పరాకాష్ట చర్య మా పాలన చూసి చంద్రబాబుకు నరాలు చిట్లి పోయాయి సీబీఐ చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు లేవని జడ్జీ పేర్కొన్నారు తిరుపతి మే 31,అనంత జనశక్తి న్యూస్ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పాలన చూసి చంద్రబాబుకు నరాలు చిట్లి పోయాయంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఛార్జ్‭షీట్‭ను […]