సామాజిక న్యాయ మహా యాజ్జాన్ని విజయవంతం చేద్దాం: మంత్రి మేరుగ నాగార్జున

సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరణ పోస్టర్ విడుదల చేసిన మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎంపీ విజయసాయిరెడ్డి 19 వ తేదీన జరగనున్న సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరణకు అందరూ ఆహ్వానితులే: ఎంపీ విజయసాయిరెడ్డి సామాజిక న్యాయ మహా యాజ్జాన్ని విజయవంతం చేద్దాం: మంత్రి మేరుగ నాగార్జున ప్రపంచ చరిత్రలో నిలచేలా సీఎం జగన్ 210 (85 అడుగుల బేస్మెంట్, 125 అడుగుల కంచు వా గ్రహం) అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించారు: మంత్రి […]
నాసిన్ అకాడమీని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

నాసిన్ అకాడమీని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోద —–: “దేశానికి ఆధునిక పర్యావరణ వ్యవస్థను అందించడం నాసిన్ పాత్ర” —–“శ్రీరాముడు సుపరిపాలన యొక్క గొప్ప చిహ్నం, అతను నాసిన్ కి కూడా గొప్ప ప్రేరణగా ఉండగలడు” —– “మేము దేశానికి జిఎస్టి రూపంలో ఆధునిక వ్యవస్థను అందించాము.. —– ఆదాయపు పన్నును సరళీకృతం చేసాము మరియు ఫేస్లెస్ అసెస్మెంట్ను ప్రవేశపెట్టాము. ——సంస్కరణలన్నీ రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లకు దారితీశాయి —— “మేము ప్రజల నుండి ఏది తీసుకున్నా, […]
ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్ల దందా

ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్ల దంద చంద్రగిరిలో జరిగిన అవకతవకలు ఎన్నికల కమిషన్ కు కేస్ స్టడీ డెకాయిట్లు కూడా చేయని విధంగా అక్రమాలు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటరు జాబితా అక్రమాలపై నిరసనల్లో అస్వస్థతకు గురైన చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జ్ పులివర్తి నానిని పరామర్శించిన చంద్రబాబు చంద్రగిరి జనవరి 15,అనంత జనశక్తి ప్రతినిధి ఓటమి భయంతో చరిత్రలో లేని విధంగా వైసీపీ దొంగ ఓట్ల దందాకు పాల్పడుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు […]
చంద్రబాబునాయుడుపై జగన్ వ్యక్తిగత కక్షసాధింపు!

చంద్రబాబునాయుడుపై జగన్ వ్యక్తిగత కక్షసాధింపు! వ్యవస్థలను మేనేజ్ చేసి 50రోజులుగా జైల్లో పెట్టారు అవినీతికి పాల్పడ్డారని ఒక్క ఆధారమైనా చూపగలిగారా? కంటిడాక్టర్ పై వత్తిడి తెచ్చి 24గంటల్లో రిపోర్టు మార్చేశారు వ్యవస్థలను మేనేజ్ చేయకపోతే ఇదంతా ఎలా సాధ్యం? ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదు…వారి పరీక్షలకు అంగీకరించం అవినీతి చేసి, బాబాయిని చంపినోళ్లు బయట తిరగుతున్నారు ఏ తప్పూ చేయని చంద్రబాబునాయుడును జైలులో పెట్టారు బస్సు యాత్రపేరుతో గాలితిరుగుడు…ప్రజా సమస్యలు గాలికి ములాఖత్ అనంతరం విలేకరులతో యువనేత […]
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?.

రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?. హింసా రాజకీయాలు, అత్యాచారాలు, గంజాయి తప్ప అభివృద్ధి లేదు ‘నిజం గెలవాలి’ అని చెప్పేందుకే నేను వచ్చా బ్రిటిష్ వాళ్లతో పోరాడినట్లు ఈ ప్రభుత్వంతో పోరాడాల్సి వస్తోంది చంద్రబాబుపై కేసులు పెట్టడం తప్ప..అభివృద్ధిపై ఈ ప్రభుత్వం ధ్యాస పెట్టడం లేదు జైల్లో పెట్టింది చంద్రబాబును కాదు..రాష్ట్ర అభివృద్ధిని, న్యాయాన్ని ఎన్టీఆర్ నేర్పించిన తెలుగు పౌరుషంతో ప్రభుత్వంపై పోరాడుదాం – నారా భువనేశ్వరి తిరుపతి అక్టోబర్ 25,అనంత జనశక్తి న్యూస్ నిజం గెలవాలి […]
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?.

రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?. హింసా రాజకీయాలు, అత్యాచారాలు, గంజాయి తప్ప అభివృద్ధి లేదు నిజం గెలవాలి’ అని చెప్పేందుకే నేను వచ్చా బ్రిటిష్ వాళ్లతో పోరాడినట్లు ఈ ప్రభుత్వంతో పోరాడాల్సి వస్తోంది చంద్రబాబుపై కేసులు పెట్టడం తప్ప..అభివృద్ధిపై ఈ ప్రభుత్వం ధ్యాస పెట్టడం లేదు జైల్లో పెట్టింది చంద్రబాబును కాదు..రాష్ట్ర అభివృద్ధిని, న్యాయాన్ని ఎన్టీఆర్ నేర్పించిన తెలుగు పౌరుషంతో ప్రభుత్వంపై పోరాడుదాం – నారా భువనేశ్వరి చంద్రగిరి: నిజం గెలవాలి కార్యక్రమంలో నారా భువనేశ్వరి ప్రభుత్వంపై […]
జనసేన-టిడిపి ప్రభుత్వమే వైసిపి అరాచకానికి విరుగుడు

జనసేన-టిడిపి ప్రభుత్వమే వైసిపి అరాచకానికి విరుగుడు ఉమ్మడి ప్రణాళికపైనే జెఎసి సమావేశంలో ప్రధాన దృష్టి వైసిపి అరాచకం, దారుణాలు, దోపిడీ విధానాలకే వ్యతిరేకం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనీయం చంద్రబాబుకు నైతిక మద్దతు, ప్రజలకు భరోసా కోసమే భేటీ వారం, పదిరోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో ప్రజలముందుకు జెఎసి సమావేశం అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం:అక్టోబర్23,అనంత జనశక్తి న్యూస్, ఉమ్మడి కార్యాచరణలో భాగంగా తొలివిడత జనసేన-తెలుగుదేశం కార్యకర్తలు ఉమ్మడిగా కార్యక్రమాలు చేస్తాం, జెఎసి […]
సందేహంలేదు…2024లో వచ్చేది టిడిపి-జనసేన ప్రభుత్వమే!

విజయదశమి పర్వదినాన రాష్ట్రానికి మేలు చేసే కలయిక! రాజమండ్రి వేదికగా చారిత్మాత్మక జెఎసి సమావేశం ప్రజాసమస్యలపైనే ఉమ్మడి సమావేశంలో చర్చించాం ఈనెల 29,30,31 తేదీల్లో జిల్లాస్థాయిల్లో ఉమ్మడి సమావేశాలు నవంబర్ 1నుంచి ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళతాం రాజమండ్రిలో జెఎసి సమావేశం అనంతరం యువనేత లోకేష్ రాజమహేంద్రవరం: విజయదశమి రోజున టిడిపి-జనసేన కలయిక రాష్ట్రానికి మేలుచేసే కలయిక, 2014లో నవ్యాంద్రకు రాజధానిలేదు, సమర్థవంతమైన నాయకుడు కావాలని ఆనాడు పవన్ మాకు మద్దతు తెలిపారు, మళ్లీ ఇప్పుడు రాష్ట్రప్రయోజనాలకోసమే […]
కేసుల విచారణ నుండి శాంతి భద్రతల పరిరక్షణ వరకు డీఎస్పీలు అత్యంత కీలకమైన బాధ్యత నిర్వహించాలి

: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలి నిజాయితీగా, సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలి హోంశాఖ & విపత్తుల నిర్వహణ శాఖామాత్యులు శ్రీమతి తానేటి వనిత అనంతపురం, అక్టోబర్ 23 :అనంత జనశక్తి బ్యూరో అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 28 మంది ప్రొబేషనరీ డీఎస్సీల పాసింగ్ అవుట్ పరేడ్ సోమవారం నిర్వహించగా, ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖామాత్యులు శ్రీమతి తానేటి వనిత, డిజిపి కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొని […]
రాష్ట్రంలో వైసీపీ ముఠా దోపిడీ 3.20 లక్షల కోట్లు.

రాష్ట్రంలో వైసీపీ ముఠా దోపిడీ 3.20 లక్షల కోట్లు. ప్రభుత్వానికి పావలా వస్తే..తాడేపల్లి ప్యాలెస్ కు ముప్పావలా ఆదాయం వస్తోంది టీడీపీ వచ్చాక జగన్ అవినీతిపై విచారణ జగన్ ది సంక్షేమం కాదు..సంక్షోభం ప్రభుత్వ సొమ్ము జీతంగా తీసుకునే సీఐడీ అధికారులు చంద్రబాబుపై ఎలా విమర్శలు చేస్తారు.? రాజమహేంద్రవరం :- అనంత జనశక్తి బ్యూరో నాలుగున్నరేళ్లలో వైసీపీ రూ.3.20 లక్షల కోట్లు దోచుకుందని, ఆ సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ కు చేరిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య […]