Search
Close this search box.
Search
Close this search box.

కష్టాల్లో ఉన్న ప్రతి టీడీపీ కార్యకర్తకు అండగా ఉంటాం

కష్టాల్లో ఉన్న ప్రతి టీడీపీ కార్యకర్తకు అండగా ఉంటాం – టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం ఆగస్ట్ 17,అనంత జనశక్తి న్యూస్ కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ భరోసా ఇచ్చారు. స్థానిక 46వ డివిజన్‌కు చెందిన టీడీపీ సీనియర్‌ కార్యకర్త పెనుగొండ రామసీత భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్థానిక టీడీపీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ […]

పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గృహ ప్రవేశాలు

పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గృహ ప్రవేశాలు —–ఈ ఆగస్ట్ నెల 30న చేపట్టాలి —– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన్య కార్యదర్శి   డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి —- జిల్లాలో 25వేల ఎకరాలలో రాగి పంట విస్తీర్ణంగా పండించుచున్నాము —- జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు  పుట్టపర్తి, ఆగస్టు17,అనంత జనశక్తి న్యూస్:  ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు, రీ సర్వే, హౌసింగ్ నిర్మాణ పురోగతి లక్ష్యాల మేరకు నిర్దేశించిన గడువు లోపు […]

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహణ అస్తవ్యస్తం.

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహణ అస్తవ్యస్తం. పనిచేయని ఏసీలు. అందుబాటులో లేని లిఫ్ట్. పట్టించుకోని అధికారులు. నిద్రావస్తాలో వైద్య అధికారులు. అనంతపురం , అనంత జనశక్తి న్యూస్: అనంతపురం నగర శివారులో గల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పట్టించుకునే నాథుడే లేక ఇష్టరాజ్యంగా కొనసాగుతోంది. అయ్యో ఇదేమి విడ్డూరం అనే పరిస్థితి నెలకొంది. పట్టించుకోవాల్సిన అధికారులు నిద్ర వస్తాలో ఉండడంతో కనీసం వసతులు లేకుండా నెట్టుకొచ్చే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఎవరు […]

గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ రికార్డ్

గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ రికార్డ్ కేవలం 11 నెలల వ్యవధిలో గ్రూప్-1 ఎంపిక ప్రక్రియ పూర్తి విజయవాడ ఆగస్ట్ 17,అనంత జనశక్తి ప్రతినిధి  ఏపీపీఎస్సీ చరిత్రలో రికార్టు టైంలో కేవలం 11 నెలల వ్యవధిలో పూర్తి పారదర్శకంగా గ్రూప్-1 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిందని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ వెల్లడించారు. మొదటిసారిగా సీసీటీవీ లైవ్ స్ట్రీమింగ్ తో పరీక్షలు నిర్వహించామన్నారు. కేవలం 19 రోజుల్లోనే ప్రిలిమ్స్ ఫలితాలను, 34 రోజుల్లోనే మెయిన్స్ […]

తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రానికి భవిష్యత్

తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రానికి భవిష్యత్ వైసీపీ ద్వారా అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి 33వ వార్డులో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ అనంతపురం ఆగస్ట్ 16,అనంత జనశక్తి న్యూస్ వైసీపీ పాలనలో అస్తవ్యస్థంగా తయారైన రాష్ట్రానికి భవిష్యత్ ఉండాలంటే.. అది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ధర్మవరం నియోజకవర్గ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం పట్టణంలోని 33వ వార్డులో బుధవారం ఆయన భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. […]

భవిష్యత్తు తరాల అభ్యున్నతికి సీఎం కృషి :  ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

భవిష్యత్తు తరాల అభ్యున్నతికి సీఎం కృషి :  ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి   అనంతపురం ఆగస్ట్ 16,అనంత జనశక్తి న్యూస్ భవిష్యత్తు తరాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.అనంతపురం జిల్లా: యల్లనూరు మండలం బుక్కాపురం గ్రామంలో నూతన గ్రామ సచివాలయం, డా. వైయస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, గడ్డంవారిపల్లి గ్రామంలో డా. వైయస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్ర భవనాలను ఎమ్మెల్యే జొన్నలగడ్డ […]

వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది

వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది ముఖ్యంగా రైతులు, యువత, మహిళలకు నష్టం జరిగింది ప్రజల భవిష్యత్ కు గ్యారెంటీ టీడీపీతోనే సాధ్యం రామగిరిలో ప్రజలతో మాజీ మంత్రి పరిటాల సునీత అనంతపురం ఆగస్ట్ 16,అనంత జనశక్తి ప్రతినిధి వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో బుధవారం ఆమె భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల […]

విద్యుత్తు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

విద్యుత్తు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ జీతాలు పెంచుతూ, బీమా సదుపాయం కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం విజయవాడ ఆగస్ట్ 16,అనంత జనశక్తి ప్రతినిధి  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యుత్తు శాఖలోని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులకు జీతాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం 37 శాతం వేతనాలు పెంచింది. ఈ మేరకు […]

ప్రతిపక్ష నాయకులకు ఉన్మాదం ఎక్కువైంది

ప్రతిపక్ష నాయకులకు ఉన్మాదం ఎక్కువైంది చంద్రబాబు అధికారంలోకి రావాలని ఓ ముఠా ప్రజల్ని రెచ్చగొడుతోంది గత ప్రభుత్వం నిజంగా మంచి పనులు చేస్తే ప్రజలకు ఎందుకు చెప్పుకోవట్లేదు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, ఎల్లో మీడియాపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్‌ పవన్‌ కల్యాణ్‌ ప్రసంగాల్లో పూనకాలు, అరుపులు, తిట్లు తప్పితే విషయం ఏముందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షణ్‌లో పవన్‌ నటిస్తున్నారన్నారు. సోమవారం తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. […]

హవ్వ… కొండపై అక్రమంగా కొంప కట్టుకున్న వ్యక్తిని భగవంతుడితో పోల్చడమా?

హవ్వ… కొండపై అక్రమంగా కొంప కట్టుకున్న వ్యక్తిని భగవంతుడితో పోల్చడమా? సి ఆర్ జెడ్ నిబంధనలు తెలియని జ్ఞాన శూన్యులు ఆ ఇద్దరు మంత్రులు… టూరిజం కాటేజీల ముసుగులో కాపురం కోసం ముఖ్యమంత్రి గారు కట్టుకున్న భవనాన్ని కూల్చాల్సిందే… 300 మంది టీడీపీ నాయకులపై పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసు కోర్టు కొట్టి వేయడం ఖాయం… జగన్ మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిపై వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రతిపక్షాలు చేస్తుంది నిరాధారమైన ఆరోపణలా?, నిజ ఆరోపణలన్నది […]