నారా లోకేష్ బాబు పాదయాత్ర 200 రోజులు పూర్తి

నారా లోకేష్ బాబు పాదయాత్ర 200 రోజులు పూర్తి —— సంఘీభావం తెలిపిన పల్లె రఘునాథ్ రెడ్డి,సామకోటి ఆదినారాయణ పుట్టపర్తి,ఆగష్టు 31,అనంత జనశక్తి న్యూస్: పుట్టపర్తి మండల కేంద్రంలో చేపట్టినటువంటి యువ గళం పాదయాత్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబుకి మద్దతుగా పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ,శ్రీ సత్య సాయి […]
రక్షా బంధన్ సందర్భంగా సీఎం జగనన్నకు రాఖీ కట్టిన రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్

రక్షా బంధన్ సందర్భంగా సీఎం జగనన్నకు రాఖీ కట్టిన రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్ తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో రక్షా బంధన్ సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారికి రాఖీ కట్టి జగనన్న ఆశీస్సులు తీసుకున్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్
శ్రీ రాఘవేంద్ర స్వామి గొప్ప తత్వవేత్త,మానవతావాది,కలియుగ కామధేను

శ్రీ రాఘవేంద్ర స్వామి గొప్ప తత్వవేత్త,మానవతావాది,కలియుగ కామధేను రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విశిష్టమైన వ్యక్తులకు రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ అనుగ్రహ భాషణం అందచేసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ కర్నూలు/మంత్రాలయం,ఆగస్ట్ 31: శ్రీ రాఘవేంద్ర స్వామి గొప్ప తత్వవేత్త,మానవతావాది,కలియుగ కామధేను అని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కొనియాడారు.. గురువారం సాయంత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం 352 […]
వైసిపి నాయకులు విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా

వైసిపి నాయకులు విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా నెలకు 1500 కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు దోపిడి చంద్రబాబు హయాంలో ఉచితంగా ప్రజలకు ఇసుక ఇచ్చారు 20000 కోట్లు కాంట్రాక్ట్ వర్కులు జరిగితే 3500 కోట్లు వైసిపి వారికే డిసెంబర్ లోనే ఎన్నికలు వస్తాయి వైసిపికి ప్రజలు గుణపాఠం చెప్తారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అనంతపురం. ఆగస్టు 31,అనంత జనశక్తి న్యూస్ వైసిపి నాయకులు విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ […]
సమాధి కట్టేందుకు కూడా ఇసుక దొరకనివ్వడం లేదు

సమాధి కట్టేందుకు కూడా ఇసుక దొరకనివ్వడం లేదు ఎమ్మెల్యేలకు, వైసీపీ నేతలకు ఇసుక ఆదాయ వనరుగా మారింది ఇసుక దోపిడీ డబ్బంతా ఎక్కడికి పోతోంది.. జగన్ సమాధానం చెప్పాలి మీ వలన రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఆగ్రహం బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి ఇసుక రీచ్ వద్ద టీడీపీ నేతలతో కలసి నిరసన శ్రీ సత్యసాయి జిల్లా బ్యూరో ,ఆగస్ట్ 28, అనంత జనశక్తి న్యూస్ ఎమ్మెల్యేలు, వైసీపీ […]
సంక్షేమ పథకాల్లో కోతలు.. దోపిడీల్లో ఘనులు

సంక్షేమ పథకాల్లో కోతలు.. దోపిడీల్లో ఘనులు ఇదే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న తంతు భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి పరిటాల సునీత అనంతపురం ఆగస్ట్ 28,అనంత జనశక్తి న్యూస్ సంక్షేమ పథకాల్లో ఏదో ఒక మెలిక పెడుతూ కోతలు విధిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని.. మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక […]
“స్పందన” పిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించకండి

“స్పందన” పిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించకండి —– జిల్లా ఎస్పీ ఎస్ వి మాధవరెడ్డి శ్రీ సత్య సాయి జిల్లా బ్యూరో,ఆగష్టు 28,అనంత జనశక్తి న్యూస్: శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం, పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయం నందు, జిల్లా ఎస్పీ ఎస్ వి.మాధవ్ రెడ్డి ఐపీఎస్ సోమవారం నిర్వహించిన “స్పందన” కార్యక్రమంలో ఆర్జిదారుల నుండి 41 పిటీషన్లు స్వీకరించారు,జిల్లా నలుమూలల నుండి జిల్లా పోలీసు కార్యాలయంనకు విచ్చేసిన ప్రజల సమస్యలను ఎస్పీ క్షుణ్ణంగా విని ప్రతీ […]
ఇసుక అక్రమరవాణా పై ధర్మవరం నియోజకవర్గం లో సత్యాగ్రహం

ఇసుక అక్రమరవాణా పై ధర్మవరం నియోజకవర్గం లో సత్యాగ్రహం —— పరిటాల శ్రీరామ్, మాజీ మంత్రి పరిటాల సునీత ధర్మవరం ఆగస్టు 28, అనంత జనశక్తి న్యూస్: ధర్మవరంలో ఇసుక అక్రమ రవాణా కు వ్యతిరేకంగా స్థానిక ఇసుక రీచ్ ల దగ్గరికి వెళ్లి అక్కడ జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు కొత్త ఇసుక పాలసీ అంటూ ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి రాగానే ఇసుకని […]
చంద్రబాబుకు సొంత బలం, సొంత కొడుకుపై నమ్మకం లేకనే తెరపైకి ప్యాకేజి స్టార్.. సీఎం జగన్

8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.680.44 కోట్ల `జగనన్న విద్యా దీవెన` నిధులు చంద్రబాబుకు సొంత బలం, సొంత కొడుకుపై నమ్మకం లేకనే తెరపైకి ప్యాకేజి స్టార్.. సీఎం జగన్ చిత్తూరు ఆగస్ట్ 28,అనంత జనశక్తి న్యూస్ జగనన్న విద్యా దీవెన పథకం కింద రాష్ట్రంలోని 2022- 23 విద్యా సంవత్సరంలో మూడవ త్రైమాసికానికి (ఏప్రిల్23- జూన్23) చెందిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆర్థిక సాయాన్ని అర్హులైన 9,32,235 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 8,44,336 మంది […]
మహిళల ఆర్థిక స్వలంబన కోసం మార్కెటింగ్ సౌకర్యం

మహిళల ఆర్థిక స్వలంబన కోసం మార్కెటింగ్ సౌకర్యం —– దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే పుట్టపర్తి,ఆగష్టు 27,అనంత జనశక్తి న్యూస్: స్వయం సహాయక సంఘాల మహిళలు తాము ఉత్పత్తి చేసిన వాటికి స్థానికంగానే మార్కెట్ సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తున్నదని శాసనసభ్యుడు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గణేష్ సర్కిల్ నందు ఏర్పాటుచేసిన ఆహా క్యాంటీన్ తోపాటు స్వయం సహాయక సంఘాలు మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 30 స్టాల్స్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన […]