సీఎం జగన్ కు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఆహ్వానం

సీఎం జగన్ కు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఆహ్వానం విజయవాడ సెప్టెంబర్ 12,అనంత జనశక్తి న్యూస్ తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం జగన్ ను దేవాదయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏ.వి.ధర్మారెడ్డి ఆహ్వానించారు. క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను కలిసి టీటీడీ సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆహ్వనించారు. ముఖ్యమంత్రికి ఆహ్వనపత్రికతో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వేద […]
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ 2లక్షల చెక్ ను అందజేసిన కర్నూలు ఎమ్మెల్యే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు అన్నారు. కర్నూల్ నగరంలోని 5వ వార్డ్ చిత్తర్ గేరి కీ చెందిన షేక్ షా ఇల్లు అగ్నిప్రమాదం గురి కావడంతో జరిగింది. దీంతో సమాచారం అందుకున్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ వారిని […]
పేదల ప్రజల హృదయాల్లో డాక్టర్ వైఎస్ఆర్ ది చెరగని ముద్ర – ఎమ్మెల్యే ఆర్కే..

పేదల ప్రజల హృదయాల్లో డాక్టర్ వైఎస్ఆర్ ది చెరగని ముద్ర – ఎమ్మెల్యే ఆర్కే.. మంగళగిరి నియోజకవర్గంలో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 14వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ముందుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయం వద్ద డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే, మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు.అనంతరం మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ […]
జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం

జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం కొడిమి జర్నలిస్టు కాలనీలో అభివృద్ధి పనులు పరిశీలించిన మచ్చా రామలింగారెడ్డి రెండు కోట్లతో అభివృద్ధి శరవేగంగా అభివృద్ధి పనులు సీ.ఎం వైఎస్ జగన్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ ఎం.గౌతమికి ధన్యవాదాలు రాష్ట్రానికి కొడిమి జర్నలిస్ట్ కాలనీ రోల్ మోడల్ చేస్తాం మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనంతపురం సెప్టెంబర్ 01,అనంత జనశక్తి ప్రతినిధి రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా వారి కుటుంబాల్లో వెలుగు నింపేందుకు […]
జర్నలిస్టు జిల్లా జట్టు ఎంపిక సెప్టెంబర్ 4న

జర్నలిస్టు జిల్లా జట్టు ఎంపిక సెప్టెంబర్ 4న కొడిమి జర్నలిస్ట్ కాలనీ క్రికెట్ అకాడమీలో అనంతపురం పట్టణంలో మొట్టమొదటి సారిగా జరుగుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని అనంతపురం, సత్యసాయి జిల్లా జర్నలిస్టు జట్టు ఎంపిక కార్యక్రమం సెప్టెంబర్ 4వ తారీఖు ఉదయం 10 గంటలకు అనంతపురం రూరల్ మండలంలోని కోడిమి జర్నలిస్ట్ కాలనీ నందు గల క్రికెట్ అకాడమీలో జరుగుతుంది క్రికెట్ ఆడాలని ఆసక్తి ఉన్న 14 నియోజకవర్గాల్లోని వర్కింగ్ జర్నలిస్టు […]
పారదర్శకంగా పని చేయండి…

పారదర్శకంగా పని చేయండి… నూతన వాలంటీర్ లకు ఎమ్మెల్యే అనంత సూచన అనంతపురం, సెప్టెంబర్ 01 ;అనంత జనశక్తి న్యూస్ కుల,మతాలకు,పార్టీలకు అతీతంగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని నూతనంగా ఎంపికైన 34 మంది వాలంటీర్ లకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సూచించారు. శుక్రవారం అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని ఆయా సచివాలయాలకు నూతనంగా ఎంపికైన వాలంటీర్ లకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నియామక పాత్రలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల […]
సీఎం క్యాంప్ ఆఫీస్లో రాఖీ పౌర్ణమి వేడుకలు

సీఎం క్యాంప్ ఆఫీస్లో రాఖీ పౌర్ణమి వేడుకలు రక్షాబంధన్(రాఖీ పౌర్ణమి) సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. సీఎం క్యాంప్ ఆఫీస్ హౌస్ కీపింగ్ మహిళలు సీఎం జగన్ ను కలిసి రాఖీ కట్టారు. వారిని సీఎం జగన్ ఆప్యాయంగా పలకరించి రాఖీలు కట్టించుకున్నారు. ముఖ్యమంత్రి చేతికి రాఖీలు కట్టి మహిళా సిబ్బంది అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా బ్రహ్మకుమారీస్ స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్… బ్రహ్మకుమారీస్ సోదరీమణులు కూడా రాఖీ కట్టారు. అలాగే బ్రహ్మకుమారీస్ ప్రధాన కార్యాలయం […]
జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్ ను గుర్తించేందుకోసం సర్వే చేపట్టాలి

జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్ ను గుర్తించేందుకోసం సర్వే చేపట్టాలి : జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ అనంతపురం, ఆగస్టు 31 :అనంత జనశక్తి న్యూస్ జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్ ను గుర్తించేందుకోసం సర్వే చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాన్యువల్ స్కావెంజర్స్ వ్యవస్థ నిర్మూలనపై మున్సిపల్ కమిషనర్ లు, జిల్లా పంచాయతీ అధికారి […]
యువగళం పేరు చెబితే వైసీపీలో వణుకు పుడుతోంది

యువగళం పేరు చెబితే వైసీపీలో వణుకు పుడుతోంది లోకేష్ 200రోజుల పాదయాత్ర చరిత్ర సృష్టించింది సంఘీభావ పాదయాత్రలో మాజీ మంత్రి పరిటాల సునీత ఎమ్మెల్యే సోదరులు గాయత్రి డైరీ యాజమాన్యాన్ని 6కోట్లు డిమాండ్ చేశారు ఇప్పుడు రైతుల పక్షాన అంటూ నాటకాలాడుతున్నారు ఎమ్మెల్యే సోదరులకు ఎవరూ భయపడవద్దు.. వచ్చేది మన ప్రభుత్వమే అనంతపురం ఆగస్ట్ 31,అనంత జనశక్తి ప్రతినిధి యువగళం పేరు చెబితేనే వైసీపీ నాయకుల వెన్నులో వణుకు పుడుతోందని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. […]
అడుగుడుగునా మీవెంటే మేమంతా..మీ లక్ష్య సాధనే మా అందరి లక్ష్యం

అడుగుడుగునా మీవెంటే మేమంతా..మీ లక్ష్య సాధనే మా అందరి లక్ష్యం —- బికె. పార్థసారథి శ్రీ సత్య సాయి జిల్లా బ్యూరో,ఆగష్టు 31,అనంత జనశక్తి న్యూస్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి, భావితరాల భవిష్యత్తు నాయకుడు యువగళం సారది నారా లోకేష్ బాబు చేపట్టినటువంటి పాదయాత్ర నేటితో 200 రోజులు2700 కిలోమీటర్ల అయినా సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం దండమూడి విడిది కేంద్రం వద్ద నారా లోకేష్ బాబుని కలిసి పాదయాత్రకు శ్రీ […]