ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్ల దందా

ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్ల దంద చంద్రగిరిలో జరిగిన అవకతవకలు ఎన్నికల కమిషన్ కు కేస్ స్టడీ డెకాయిట్లు కూడా చేయని విధంగా అక్రమాలు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటరు జాబితా అక్రమాలపై నిరసనల్లో అస్వస్థతకు గురైన చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జ్ పులివర్తి నానిని పరామర్శించిన చంద్రబాబు చంద్రగిరి జనవరి 15,అనంత జనశక్తి ప్రతినిధి ఓటమి భయంతో చరిత్రలో లేని విధంగా వైసీపీ దొంగ ఓట్ల దందాకు పాల్పడుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు […]
వినాశక పాలన పోయి.. సంక్షేమ, అభివృద్ధి పాలన రావాలి

వినాశక పాలన పోయి.. సంక్షేమ, అభివృద్ధి పాలన రావాలి అన్ని వర్గాల ప్రజలు ఇదే కోరుకుంటున్నారు చంద్రబాబు అధికారంలోకి వస్తే.. ఇచ్చిన ప్రతి హామీని నేరవేస్తాం సునీత సమక్షంలో పలువురు వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరిక భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి పరిటాల సునీత అనంతపురం నవంబర్ 11,అనంత జనశక్తి న్యూస్ రాష్ట్రంలో వినాశక పాలన పోయి సంక్షేమ, అభివృద్ధి పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. రాప్తాడు […]
సత్యసాయి బాబా జయంతి వేడుకలకు రాష్ట్రపతి ,గవర్నర్ రాక

సత్యసాయి బాబా జయంతి వేడుకలకు రాష్ట్రపతి ,గవర్నర్ రాక —– భద్రత ఏర్పాట్లపై ప్రాథమికంగా సమీక్షించిన జిల్లా ఎస్పీ —– సత్య సాయి బాబా జయంతి వేడుకలకు పటిష్ట పోలీస్ భద్రతా ఏర్పాట్లు .. —– ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుస్తూ జాగ్రత్తలు శ్రీ సత్య సాయి జిల్లా బ్యూరో,నవంబర్ 11,అనంత జనశక్తి న్యూస్: శ్రీ సత్య సాయి బాబా 98, జయంతి వేడుకల కు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , గవర్నర్ అబ్దుల్ నజీర్ లు […]
చంద్రబాబునాయుడుపై జగన్ వ్యక్తిగత కక్షసాధింపు!

చంద్రబాబునాయుడుపై జగన్ వ్యక్తిగత కక్షసాధింపు! వ్యవస్థలను మేనేజ్ చేసి 50రోజులుగా జైల్లో పెట్టారు అవినీతికి పాల్పడ్డారని ఒక్క ఆధారమైనా చూపగలిగారా? కంటిడాక్టర్ పై వత్తిడి తెచ్చి 24గంటల్లో రిపోర్టు మార్చేశారు వ్యవస్థలను మేనేజ్ చేయకపోతే ఇదంతా ఎలా సాధ్యం? ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదు…వారి పరీక్షలకు అంగీకరించం అవినీతి చేసి, బాబాయిని చంపినోళ్లు బయట తిరగుతున్నారు ఏ తప్పూ చేయని చంద్రబాబునాయుడును జైలులో పెట్టారు బస్సు యాత్రపేరుతో గాలితిరుగుడు…ప్రజా సమస్యలు గాలికి ములాఖత్ అనంతరం విలేకరులతో యువనేత […]
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?.

రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?. హింసా రాజకీయాలు, అత్యాచారాలు, గంజాయి తప్ప అభివృద్ధి లేదు ‘నిజం గెలవాలి’ అని చెప్పేందుకే నేను వచ్చా బ్రిటిష్ వాళ్లతో పోరాడినట్లు ఈ ప్రభుత్వంతో పోరాడాల్సి వస్తోంది చంద్రబాబుపై కేసులు పెట్టడం తప్ప..అభివృద్ధిపై ఈ ప్రభుత్వం ధ్యాస పెట్టడం లేదు జైల్లో పెట్టింది చంద్రబాబును కాదు..రాష్ట్ర అభివృద్ధిని, న్యాయాన్ని ఎన్టీఆర్ నేర్పించిన తెలుగు పౌరుషంతో ప్రభుత్వంపై పోరాడుదాం – నారా భువనేశ్వరి తిరుపతి అక్టోబర్ 25,అనంత జనశక్తి న్యూస్ నిజం గెలవాలి […]
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?.

రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?. హింసా రాజకీయాలు, అత్యాచారాలు, గంజాయి తప్ప అభివృద్ధి లేదు నిజం గెలవాలి’ అని చెప్పేందుకే నేను వచ్చా బ్రిటిష్ వాళ్లతో పోరాడినట్లు ఈ ప్రభుత్వంతో పోరాడాల్సి వస్తోంది చంద్రబాబుపై కేసులు పెట్టడం తప్ప..అభివృద్ధిపై ఈ ప్రభుత్వం ధ్యాస పెట్టడం లేదు జైల్లో పెట్టింది చంద్రబాబును కాదు..రాష్ట్ర అభివృద్ధిని, న్యాయాన్ని ఎన్టీఆర్ నేర్పించిన తెలుగు పౌరుషంతో ప్రభుత్వంపై పోరాడుదాం – నారా భువనేశ్వరి చంద్రగిరి: నిజం గెలవాలి కార్యక్రమంలో నారా భువనేశ్వరి ప్రభుత్వంపై […]
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. — 13 మంది ఆంధ్రప్రదేశ్ వాసుల దుర్మరణం.. —- దసరా పండుగకు వచ్చి వెళ్తుండగా.. బెంగళూర్ అక్టోబర్ 26,అనంత జనశక్తి న్యూస్ కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిక్బళ్లాపూర్ దగ్గర ఓ టాటా సుమో కారు.. ట్యాంకర్ను ఢీకొంది. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన వారిగా గుర్తించారు. గురువారం తెల్లవారుజామున చిక్కబళ్లాపుర […]
జగన్నాసుర సైకో పరిపాలనను మంటల్లో కలిపేయండి;ఉమామహేశ్వర నాయుడు

జగన్నాసుర సైకో పరిపాలనను మంటల్లో కలిపేయండి;ఉమామహేశ్వర నాయుడు కళ్యాణదుర్గం అక్టోబర్ 23,అనంత జనశక్తి న్యూస్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నా జగన్నాసుర సైకో పరిపాలనను మంటల్లో కలిపేయాలని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్టీఆర్ భవన్ దగ్గర విజయదశమి సందర్భంగా టిడిపి నాయకులు కార్యకర్తలతో కలిసి జగన్నాసుర ఫోటోను మంటల్లో వేస్తూ సైకో పోవాలి అనే నినాదాలు చేస్తు సైకో పోవాలి అనే కరపత్రాలను కూడా […]
జనసేన-టిడిపి ప్రభుత్వమే వైసిపి అరాచకానికి విరుగుడు

జనసేన-టిడిపి ప్రభుత్వమే వైసిపి అరాచకానికి విరుగుడు ఉమ్మడి ప్రణాళికపైనే జెఎసి సమావేశంలో ప్రధాన దృష్టి వైసిపి అరాచకం, దారుణాలు, దోపిడీ విధానాలకే వ్యతిరేకం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనీయం చంద్రబాబుకు నైతిక మద్దతు, ప్రజలకు భరోసా కోసమే భేటీ వారం, పదిరోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో ప్రజలముందుకు జెఎసి సమావేశం అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం:అక్టోబర్23,అనంత జనశక్తి న్యూస్, ఉమ్మడి కార్యాచరణలో భాగంగా తొలివిడత జనసేన-తెలుగుదేశం కార్యకర్తలు ఉమ్మడిగా కార్యక్రమాలు చేస్తాం, జెఎసి […]
సందేహంలేదు…2024లో వచ్చేది టిడిపి-జనసేన ప్రభుత్వమే!

విజయదశమి పర్వదినాన రాష్ట్రానికి మేలు చేసే కలయిక! రాజమండ్రి వేదికగా చారిత్మాత్మక జెఎసి సమావేశం ప్రజాసమస్యలపైనే ఉమ్మడి సమావేశంలో చర్చించాం ఈనెల 29,30,31 తేదీల్లో జిల్లాస్థాయిల్లో ఉమ్మడి సమావేశాలు నవంబర్ 1నుంచి ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళతాం రాజమండ్రిలో జెఎసి సమావేశం అనంతరం యువనేత లోకేష్ రాజమహేంద్రవరం: విజయదశమి రోజున టిడిపి-జనసేన కలయిక రాష్ట్రానికి మేలుచేసే కలయిక, 2014లో నవ్యాంద్రకు రాజధానిలేదు, సమర్థవంతమైన నాయకుడు కావాలని ఆనాడు పవన్ మాకు మద్దతు తెలిపారు, మళ్లీ ఇప్పుడు రాష్ట్రప్రయోజనాలకోసమే […]