Search
Close this search box.
Search
Close this search box.

సునీత ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా జగన్ రెడ్డీ?!

సునీత ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా జగన్ రెడ్డీ?! చైతన్యవంతులైన రాష్ట్రప్రజలు హత్యారాజకీయాలను క్షమించరు పరదాల మాటున బస్సు యాత్ర చేస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయా? రాష్ట్రాన్ని కాపాడుకునే లక్ష్యంతోనే టిడిపి, జనసేన, బిజెపిల పొత్తు జగన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని కూలదోయడానికి జనమంతా సిద్ధం కదిరి ప్రజాగళం సభలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అనంతపురం మార్చి 29,అనంత జనశక్తి బ్యూరో   ఈరోజు వివేకా కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టు వద్ద పత్రికా విలేకరుల సాక్షిగా […]

టిడిపి నాయకుని దారుణ హత్య

టిడిపి నాయకుని దారుణ హత్య సత్యసాయి జిల్లా పట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం కటాలపల్లి గ్రామంలో టిడిపి నాయకుడు ఆదివారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. తోట వద్ద నిద్రించిన దుద్దుకుంట అమర్నాథ్‌రెడ్డి(40)ను గుర్తు తెలియని వ్యక్తలు వేటకొడవళ్లతో నరికి హత్య చేశారు. కాగా ఈ హత్య రాజకీయ హత్యని టిడిపి నాయకలు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం హత్యలో రాజకీయ కోణం లేదని, వ్యక్తిగత ఘర్షణలతోనే హత్య జరిగినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా […]

వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీదే గెలుపు

వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీదే గెలుపు కుట్రలతోనే చంద్రబాబును జైలుకు పంపారు రాష్ట్ర భవిష్యత్తు గురించే చంద్రబాబు తపన బాధిత కుటుంబాలను ఆదుకోవడం మా బాధ్యత నందిగామ ‘నిజం గెలవాలి’ పర్యటనలో నారా భువనేశ్వరి నందిగామ ఫిబ్రవరి 09,అనంత జనశక్తి న్యూస్ వచ్చే ఎన్నికల కురక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా, నందిగామ […]

మహిళల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రె

మహిళల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి —- అభివృద్ధి అంటే జగన్… జగన్ అంటే అభివృద్ధి —— రాష్ట్ర మంత్రి ఉష శ్రీచరణ్ శ్రీ సత్య సాయి జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 03,అనంత జనశక్తి న్యూస్: మహిళలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ మహిళల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. శనివారం పెనుకొండ నియోజకవర్గం లోని సొమందేపల్లి మండలంలోని నడిం పల్లి, […]

సైబర్ నేరగాళ్లపై అనంత పోలీసుల పంజా…

సైబర్ నేరగాళ్లపై అనంత పోలీసుల పంజా… —– బీహార్ కు చెందిన ఇద్దరు సైబర్ నేరస్తుల అరెస్టు —–ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం ద్వారా ప్రజల బ్యాంకు ఖాతాల నుండీ నొక్కేస్తున్న వైనం —— గత మూడు నెలల కాలంలో ఈ ముఠా సభ్యులు సుమారు 300 మంది బ్యాంకు ఖాతాల నుండి రూ.39,48,304/- లు కాజేసినట్లు లావాదేవీల గుర్తింపు —– గత 13 నెలల నుండీ ఎన్ సి ఆర్ పి 1930 నంబర్ […]

మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా

మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమ దెంద‌లూరు సిద్ధం స‌భ‌లో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు ఇంతమంది తోడేళ్ల మధ్యన వైయ‌స్‌ జగన్‌ ఒంటరిగానే కనిపిస్తాడు.. కానీ నిజం ఏంటంటే..కోట్ల మంది హృదయాల్లో వైయ‌స్ జగన్‌ ఉన్నాడు.. ఇక్కడ కనిపిస్తున్న జనమే నిజం ప్రజలు నా స్టార్‌ క్యాంపెయినర్లు.. పేదలకు అండగా నిలిచేందుకు 57 నెలల్లో 124 సార్లు […]

రాష్ట్రానికి వైసీపీ అవసరమా?

రాష్ట్రానికి వైసీపీ అవసరమా? జగన్ ని ఓడించేందుకు జనం సిద్దం వచ్చే కురుక్షేత్ర సంగ్రామానికి టీడీపీ, జనసేన సిద్దం వైసీపీకి అభ్యర్దులు దొరకటం లేదు వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందుల వైసీపీ పాలనలో పేదల బ్రతుకులు ఛిద్రం నాడు అదే బడ్జెట్, నేడు అదే బడ్జెట్ అన్నావ్.. పన్నులు ఎందుకు వేశావ్, అప్పులు ఎందుకు చేశావ్ చేసిన అప్పులు ఎవరు కడతారు? సాక్షి యాజమాన్యమా? భారతి సిమెంటా? పాపాల పెద్దిరెడ్డి దోచిందంతా కక్కిస్తాం  నారా చంద్రబాబు […]

ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?

ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? భీమిలిలో ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించిన సీఎం వైయస్‌ జగన్‌ ప్రతీ అక్క, చెల్లెమ్మల్లోనూ, ప్రతి అన్న, తమ్ముడిలోనూ, ప్రతి అవ్వలోనూ నాకు సేనాధిపతులే కనిపిస్తున్నారు ఇటు పక్క పాండవ సైన్యం..అటు పక్క కౌరవ సైన్యం ఉంది  పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్న‌ది అభిమన్యుడు కాదు.. అర్జునుడు ఈ అర్జునుడికి కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారు ఈ యుద్ధంలో చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందే మరో 25 ఏళ్లపాటు జైత్రయాత్రకు […]

సామాజిక న్యాయ మహా యాజ్జాన్ని విజయవంతం చేద్దాం: మంత్రి మేరుగ నాగార్జున

సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్క‌ర‌ణ పోస్టర్ విడుద‌ల‌ చేసిన మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎంపీ విజయసాయిరెడ్డి 19 వ తేదీన జరగనున్న సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్క‌ర‌ణకు అందరూ ఆహ్వానితులే: ఎంపీ విజయసాయిరెడ్డి సామాజిక న్యాయ మహా యాజ్జాన్ని విజయవంతం చేద్దాం: మంత్రి మేరుగ నాగార్జున ప్రపంచ చరిత్రలో నిలచేలా సీఎం జగన్ 210 (85 అడుగుల బేస్మెంట్, 125 అడుగుల కంచు వా గ్రహం) అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించారు: మంత్రి […]

నాసిన్ అకాడమీని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

నాసిన్ అకాడమీని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోద —–: “దేశానికి ఆధునిక పర్యావరణ వ్యవస్థను అందించడం నాసిన్ పాత్ర” —–“శ్రీరాముడు సుపరిపాలన యొక్క గొప్ప చిహ్నం, అతను నాసిన్ కి కూడా గొప్ప ప్రేరణగా ఉండగలడు” —– “మేము దేశానికి జిఎస్‌టి రూపంలో ఆధునిక వ్యవస్థను అందించాము.. —– ఆదాయపు పన్నును సరళీకృతం చేసాము మరియు ఫేస్‌లెస్ అసెస్‌మెంట్‌ను ప్రవేశపెట్టాము. ——సంస్కరణలన్నీ రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లకు దారితీశాయి —— “మేము ప్రజల నుండి ఏది తీసుకున్నా, […]