Search
Close this search box.
Search
Close this search box.

బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష

బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష బుడ్డోడే కానీ.. డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ లో ఎవర్నీ తీసిపోడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ పెద్ద హిట్ అయ్యింది. దాంతో పాటు బుల్లి రాజుకీ అవకాశాలు వరుస కడుతున్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజ్ అయ్యాక ఇప్పటి వరకూ దాదాపు 20 ఆఫర్లు వచ్చాయట. కానీ.. బుల్లి రాజు దేనికీ కమిట్ అవ్వడం లేదు. ఒకవేళ అయినా, రోజుకు రూ.లక్ష పారితోషికం అడుగుతున్నాడట. నిర్మాతలు కూడా అడిగినంత ఇవ్వడానికి రెడీనే అంటున్నారు.తాజాగా […]

రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు కార్యక్రమంలో పాల్గొని శ్రీ విఘ్నేశ్వర స్వామికి పూజలు చేసిన జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు  జిల్లా అభివృద్ధిలో ఎటువంటి అడ్డంకులు రాకుండా చూడాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ అనంతపురం, సెప్టెంబర్ 07 :అనంత జనశక్తి న్యూస్  నగరంలోని టవర్ క్లాక్ వద్దనున్న కృష్ణ కళామందిర్ లో శనివారం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా […]

అవాస్తవాలను నమ్మొద్దు భక్తులకు టిటిడి విజ్ఞప్తి తిరుమల జూలై 03,అనంత జనశక్తి న్యూస్  శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలు సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని, అదేవిధంగా అన్నప్రసాదాల దిట్టంకూడా పెంచాలని టీటీడీ నిర్ణయించిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతున్నది ఇది పూర్తిగా అసత్యం.టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు మొన్న అర్చక స్వాములతో, ఆలయ అధికారులతో సమావేశమై స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాల గురించి, వాటి […]

ఇంటలిజెన్స్ విభాగం చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్హా నియామకం

 ఇంటలిజెన్స్ విభాగం చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్హా నియామకం కేంద్ర సర్వీసుల డిప్యుటేషన్ పూర్తి చేసుకుని తిరిగొచ్చిన ఐపీఎస్ అధికారి మహేశ్ చంద్ర లడ్హా వెంటనే ఆయన్ను ఇంటలిజెన్స్ చీఫ్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఏపీలోని పలు జిల్లాలు, హైదరాబాద్‌లో ఎస్పీ, డీసీపీగా పని చేసిన లడ్హా ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు మావోయిస్టుల దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ వైనం విజయవాడ జూలై 03,అనంత జనశక్తి న్యూస్  ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఐపీఎస్ అధికారి మహేశ్‌చంద్ర […]

నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు!

నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు! బుధవారం సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీని చంద్రబాబు గురువారం ప్రధానితో సమావేశం  విభజన హామీలు సహా పలు అంశాల్లో కేంద్ర సహకారం కోరనున్న బాబు వచ్చే బడ్జెట్‌లో ఏపీకి మేలు చేకూర్చే కేటాయింపులకు విజ్ఞప్తి చేసే ఛాన్స్ విజయవాడ జూలై 03,అనంత జనశక్తి న్యూస్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి 7.25 గంటలకు […]

కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం, మళ్ళీ మంచిరోజులు వస్తాయి – శ్రీ వైఎస్‌ జగన్‌

కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం, మళ్ళీ మంచిరోజులు వస్తాయి – శ్రీ వైఎస్‌ జగన్‌ ఎవరూ అధైర్యపడొద్దు, రాబోవు కాలం మనదే, ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది, మనపట్ల ప్రజలకు విశ్వాసం ఉంది, భవిష్యత్‌ మనదే : వైఎస్‌ జగన్‌ పులివెందుల జూన్ 24,అనంత జనశక్తి న్యూస్ పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. […]

కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం, మళ్ళీ మంచిరోజులు వస్తాయి – శ్రీ వైఎస్‌ జగన్‌

కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం, మళ్ళీ మంచిరోజులు వస్తాయి – శ్రీ వైఎస్‌ జగన్‌ ఎవరూ అధైర్యపడొద్దు, రాబోవు కాలం మనదే, ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది, మనపట్ల ప్రజలకు విశ్వాసం ఉంది, భవిష్యత్‌ మనదే : వైఎస్‌ జగన్‌ పులివెందుల జూన్ 24,అనంత జనశక్తి న్యూస్  పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. […]

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సీరియస్ గా నిర్వహించాలి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సీరియస్ గా నిర్వహించాలి  డయేరియాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.. క్లీన్లీ నైస్ డ్రైవ్ చేపట్టాలి -ఎక్కడైనా డయేరియా కేసులు వస్తే తక్షణమే చికిత్స అందించాలి ప్రతి శాఖలోనూ సర్వీస్ మ్యాటర్స్ కు సంబంధించి నోడల్ అధికారులను నియమించాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ అనంతపురం, జూన్ 24 : అనంత జనశక్తి ప్రతినిధి  ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా అధికారులు సీరియస్ గా […]

సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ!

సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ! విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల అభినందనలు మెగా డిఎస్సీ విధివిధానాల ఫైలుపై లోకేష్ తొలి సంతకం అమరావతి జూన్ 24,అనంత జనశక్తి న్యూస్ రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్.. 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ – 208 చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. మెగా […]

పిఠాపురంలో కళ్యాణ్ కు లక్ష మెజారిటీ : హైపర్ ఆది

పిఠాపురంలో కళ్యాణ్ కు లక్ష మెజారిటీ : హైపర్ ఆది పిఠాపురం ఏప్రిల్ 11,అనంత జనశక్తి న్యూస్  పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు లక్ష కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ హైపర్ ఆది అన్నారు. ఏ ఇంటికి వెళ్లినా పవన్ కల్యాణ్ తమ ఓటు అంటున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ సొంత డబ్బుతో అభివృద్ధి చేయగల సమర్థుడని అన్నారు. హైదరాబాద్ను సందర్శించేందుకు విదేశాల నుంచి ఎలాగైతే వస్తున్నారో పవన్ కల్యాణ్ గెలిస్తే […]